గ్యాస్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ధర
gopal || || || Leave a comments
గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39లు మేర పెంచాయి. ఈ మేరకు సెప్టెంబర్ 1 న ధరలను సవరించాయి.
Copyright © TELUGU NEWS AND MOVIES